బడ్జెట్తో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు: సీపీఐ నేత రామకృష్ణ
కేంద్ర బడ్జెట్-2022పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్తో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. బడ్జెట్లో విద్య, వైద్య రంగాలకు పెద్దగా ప్రాధాన్యత...