ghar9

వైద్య ఆరోగ్య శాఖపై సి.ఎస్ శాంతి కుమారి సమీక్ష

హైదరాబాద్ : వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన విప్లవాత్మక పథకాల వల్ల రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రమాణాల్లో గణనీయమైన మెరుగుదల సాధించినట్టు రాష్ట్ర...

హైదరాబాద్ గచ్చిబౌలిలో బాలికల సాధికారత కోసం సేవా భారతి అద్వర్యంలో “రన్ ఫర్ గర్ల్ చైల్డ్”

హైదరాబాద్, 13 ,ఫిబ్రవరి 2023 సేవా భారతి తెలంగాణ అద్వర్యంలో బాలికల సాధికారత కోసం , ఇందుకు కృషి చేస్తున్న “కిషోరి వికాస్” కార్యక్రమం గురించి అవగాహన...

టర్కీ భూకంప బాధితులకు అండగా ఉంటాం : కంట్రీక్లబ్‌ సి.యం.డి వై.రాజీవ్ రెడ్డి

ఆకట్టుకున్న కంట్రీక్లబ్ వినూత్న శైలి ర్యాంప్‌వాక్‌ హైదరాబాద్, 12, 2023 సుసంపన్నమైన సంస్కృతి మీది… విపత్తులెన్నో తట్టుకుని విజేతలుగా నిలబడిన చరిత్రకు చిరునామా మీది… గెట్‌ వెల్‌...

ప్రభుత్వ ఉద్యోగులు ID కార్డులు ధరించండి : యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి

ప్రజలకు జవాబుదారీగా ఉండడం అధికారుల బాధ్యత యూత్ ఫర్ యాంటీ కరప్షన్ దేశవ్యాప్త ఉద్యమం సిపిఆర్ పై సంస్థ సభ్యులకు ప్రత్యేక శిక్షణ.. హైదరాబాద్, 13 ఫిబ్రవరి,...

సినీ దర్శకులు ,కళా తపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత

హైదరాబాద్ ప్రముఖ సినీ దర్శకులు కె.విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కె.విశ్వనాథ్ గురువారం రాత్రి ఆయన నివాసంలో చనిపోయారు. శంకరాభరణం, సాగరసంగమం ,సిరివెన్నెల,...

విద్యార్థులు విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో రాణించాలి : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

హైదరాబాద్, కొండాపూర్ ,జనవరి 28 ఘనంగా విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్ పదవ వార్షికోత్సవ వేడుకలు భవిష్యత్తులో భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదుగుతుందని మాజీ...

కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి ఒడిశా మాజీ సీఎం గిరిధర్

కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి ఒడిశా మాజీ సీఎం గిరిధర్ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చేందుకే బీఆర్ఎస్ : కేసీఆర్ హైదరాబాద్ : దేశంలోని క్రియాశీల నాయకుల్లో గమాంగ్‌ ఒకరని...

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు నేడు సప్తవాహన సేవలు రాత్రికి చంద్రప్రభ వాహనంతో ముగియనున్న సేవలు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు...

MLC కల్వకుంట్ల కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ

హైదరాబాద్ : ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు, సినీ నటుడు శరత్ కుమార్ శనివారం నాడు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మర్యాదపూర్వకంగా...

ముఖ్యమంత్రి కేసిఆర్ పుట్టిన రోజు ఫిబ్రవరి 17 న రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం

నిర్మాణాన్ని పరిశీలించిన కేసిఆర్ హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ తీరాన ఒక పక్క జ్జానబోధి బుద్ధుడు, మరో పక్క రాజ్యాంగ నిర్మాత, కర్తవ్యదీక్షాపరుడు డా. బిఆర్ అంబేద్కర్,...

డిజిటల్ షాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ కామర్స్ సంస్థ రేస్‌విన్ మార్ట్

రిటైలర్లకు ,ఈ కామర్స్‌ల మధ్య గ్యాప్‌ భర్తీ చేసేందుకు డిజిటల్ షాప్‌ ఎంతగానో దోహదపడుతుంది -ఏసీపీ శి భాస్కర్ హైదరాబాద్‌లో ప్రారంభమైన డిజిటల్ షాప్ సేవలను దేశ...

పనస గ్రూప్ అసోసియేషన్‌తో హైదరాబాద్‌లో అడుగు పెట్టిన గ్లోబల్ ఛాయిస్ ఇమ్మిగ్రేషన్

హైదరాబాద్ గ్లోబల్ ఛాయిస్ కన్సల్టేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ కొలంబోలో ఆసియా ప్రధాన కార్యాలయంతో కెనడియన్ కంపెనీ గ్లోబల్ ఛాయిస్(జీసిఐ), సిలికాన్...

తెలంగాణలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన.. రూట్ మ్యాప్ విడుదల

హైదరాబాద్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 24న కొండగట్టుకు పవన్ కల్యాణ్ వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ ఉదయం 11 గంటలకు...

2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం: గిడుగు రుద్రరాజు

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ (2024) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. జనవరి 26 నుంచి మార్చి 26...

డ‌బ్ల్యుడ‌బ్ల్యుఎఫ్ ఇండియా ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌లో ఎకో విన్న‌ర్స్ సమావేశం

హైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 19, 2023: డ‌బ్ల్యుడ‌బ్ల్యుఎఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన యువతలో నాయకత్వం,కార్యచరణపై నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లలలో అస్సాం, ప‌శ్చిమ‌బెంగాల్, ఢిల్లీ, కేర‌ళ‌, తెలంగాణ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల...

టీయూడబ్ల్యూజే డైరీని ఆవిష్కరించిన కమిషనర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రూపొందించిన 2023 మీడియా డైరీని గురువారం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ అరవింద్ కుమార్...

ఆర్టీసీకి ఒక్క రోజులో రికార్డు స్థాయి ఆదాయం

18న ఒక్క రోజులో రూ.23 కోట్ల ఆదాయం విజయవాడ : ఏపీఎస్ ఆర్టీసీ మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. ఈనెల 18న...

మీడియా రంగంలో అవకాశాలను;-వినియోగించుకోవాలి-ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు విజయవాడ : ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక రంగాలలో విసృతమైన ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, అత్యాధునిక టెక్నాలజీతో...

జర్నలిస్టుల రైల్వే పాస్ లను పునరుద్ధరించాలి

హెచ్ యూజే , టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రైల్ నిలయం ముందు ధర్నా రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ కు వినతి పత్రం హైదరాబాద్ : జర్నలిస్టుల...

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన హరీష్ రావు

హైదరాబాద్ : సనత్ నగర్ నియోజకవర్గం అమీర్ పేటలోని వివేకానంద కమ్యూనిటీ హాలులో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి...