Cm kcr

125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకుహుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ నిర్మాణ...

విద్యార్థులు విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో రాణించాలి : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

హైదరాబాద్, కొండాపూర్ ,జనవరి 28 ఘనంగా విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్ పదవ వార్షికోత్సవ వేడుకలు భవిష్యత్తులో భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదుగుతుందని మాజీ...

కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి ఒడిశా మాజీ సీఎం గిరిధర్

కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి ఒడిశా మాజీ సీఎం గిరిధర్ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చేందుకే బీఆర్ఎస్ : కేసీఆర్ హైదరాబాద్ : దేశంలోని క్రియాశీల నాయకుల్లో గమాంగ్‌ ఒకరని...

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నేషనల్ గైడ్స్ కమీషనర్ గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల ‌కవిత

హైదరాబాద్ : భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ , నేషనల్ గైడ్స్ కమీషనర్ గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల ‌కవిత నియమితులయ్యారు. ఈ మేరకు భారత్ స్కౌట్స్ అండ్...

ముఖ్యమంత్రి కేసిఆర్ పుట్టిన రోజు ఫిబ్రవరి 17 న రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం

నిర్మాణాన్ని పరిశీలించిన కేసిఆర్ హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ తీరాన ఒక పక్క జ్జానబోధి బుద్ధుడు, మరో పక్క రాజ్యాంగ నిర్మాత, కర్తవ్యదీక్షాపరుడు డా. బిఆర్ అంబేద్కర్,...

నిజాం నవాబు ముకరం ఝాకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : టర్కీలోని ఇస్తాంబుల్ శనివారం రాత్రి కన్నుమూసిన ఎనిమిదో నిజాం నవాబు భర్కత్‌ అలీఖాన్‌ మకరం ఝా బహదూర్‌ పార్థీవ దేహాన్ని మంగళవారం హైదరాబాద్‌కు తరలించారు....

నూతన సెక్రటేరియట్ నిర్మాణ తుది దశ పనులను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు డా.బి.ఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ నిర్మాణ తుది దశ పనులను శుక్రవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి...

లూయిస్ బ్రెయిలి కాంస్య విగ్రహం ఆవిష్కరించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్ అంధుల ఆరాధ్య దైవం, బ్రెయిలి లిపి సృష్టికర్త డా"లూయిస్ బ్రెయిలి 214 వ జన్మదిన సందర్భంగా మలక్ పేట లోని దివ్యంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర...

ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలి -ఆర్.కృష్ణయ్య

హైదరాబాద్ భుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 50 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. టీచర్ పోస్టులు భర్తీ...

సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసిన ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్

హైదరాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడుగా మొన్న నియమితులైన తోట చంద్రశేఖర్ బుధవారం ప్రగతి భవన్ లో బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ తో భేటీ...

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా డా. ఈడిగ ఆంజనేయ గౌడ్

హైదరాబాద్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా డా. ఈడిగ ఆంజనేయ గౌడ్ ను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం నిర్ణయం మేరకు...

భారాసలో చేరిన ఏపీ సీనియర్‌ నేతలు

పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్‌ హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌...

ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్

ఏపీలో పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్‌ను నియమిస్తున్నట్లు సీఎం కేసిఆర్ ప్రకటించారు. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తారని వెల్లడించారు. త్వరలో...

రేపు కొత్తగూడా కొండాపూర్ జంక్షన్ల మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

కొత్త సంవత్సరం రోజున హైదరాబాద్ నగర వాసులకు మరొక కీలకమైన ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. బొటానికల్ గార్డెన్ వద్ద నిర్మిస్తున్న కొత్తగూడ మరియు కొండాపూర్ జంక్షన్ లను...

బాబోయ్ బీఆర్ఎస్ పార్టీ ఆదాయం ఒక్క ఏడాది లో ఎంత పెరిగిందో తెలుసా..?

బీఆర్ఎస్ ఆస్తుల విలువ ఏడాదిలో భారీగా పెరిగింది. సాధారణం గా ప్రతి రాజకీయ పార్టీ కి వివిధ రాజకీయ పార్టీలకు ఆదాయం వస్తుంది. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో...

తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ నెల 30 వరకు సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో...

విద్యార్థినిల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తున్న తెలంగాణ ప్రభుత్వం

అమ్మాయిల మీద అఘాయిత్యాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకువస్తోంది. ఇటీవల హైదరాబాదులోని DAV స్కూలులో చిన్నారిపై అత్యాచారం జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రత్యేక...

సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల్లో కర్ణాటక, మహారాష్ట్ర టాప్.. ఒడిశా, బీహార్ కంటే దిగువన ఏపీ..!

సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల ఎగుమతుల్లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానం సొంతం చేసుకోగా.. ఆంధ్రప్రదేశ్ 15వ స్థానానికి పరిమితమైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభలో...

కల్తీ మద్యం కాటుకు 65 మంది బలి.. బీహార్ లో ఆగని మరణాలు

బిహార్ లో కల్తీ మద్యం మరణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ కల్తీ మద్యం తాకి 65 మంది మృతి చెందారు. ఛప్రా జిల్లాలో పెరుగుతున్న మరణాల నేపథ్యంలో...

గ్రీన్ఇండియా చాలెంజ్ లోభాగంగా మొక్కలు నాటిన సింగర్ , నటి అక్షయ చందర్

హైదరాబాద్ : ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా సింగర్, నటి అక్షయ చందర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అక్షయ...