దేశంలో ప్రజల మధ్య ఆర్థిక అసమానతలను బీజేపీ పెంచుతోంది : కాంగ్రెస్
దేశంలో పేదలు, ధనికుల మధ్య అంతరం మరింత పెరిగేందుకు బీజేపీ విధానాలే కారణమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇటీవల విడుదలైన ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ వార్షిక అసమానత నివేదికను...
దేశంలో పేదలు, ధనికుల మధ్య అంతరం మరింత పెరిగేందుకు బీజేపీ విధానాలే కారణమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇటీవల విడుదలైన ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ వార్షిక అసమానత నివేదికను...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర జోరుగా సాగుతోంది. నిన్నటితో రాహుల్ యాత్ర వంద రోజులు పూర్తి చేసుకుంది. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభించిన ఈ యాత్ర...
మునుగోడు : రసవత్తంగా మారిన మునుగోడు ఎన్నికలు ముఖ్య ఘట్టానికి చేరుకున్నాయి. నేడు టిఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు వేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రం ఎప్పుడు...
గిరిజన బాలికలు ఇంటర్ తర్వాత విద్య మానేస్తున్నారని గురుకుల డిగ్రీ కాలేజీలు ఏర్పాటు నర్సంపేటలో మహిళా డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తాం నర్సంపేటలో గిరిజన బాలుర గురుకుల...
టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి కి కేరాఫ్ అడ్రస్ గా మారిందని బిజెపి సీనియర్ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి లో రంగారెడ్డి అర్బన్...
కరోనా మహమ్మారిపై పోరాటం చేసిన వైద్యులను సన్మానించుకోవడం మన సాంప్రదాయమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. రంగారెడ్డిజిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్...
భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం అని బీజేపీ జిల్లా అధ్యక్షులు సామా రంగారెడ్డి అన్నారు.ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ఆధ్వర్యంలో...
ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులన వసూళ్లకు వ్యతిరేకంగా భారతీయ జనతా యువమోర్చా శేరిలింగంపల్లి అసెంబ్లీ ఆధ్వర్యంలో మియపూర్ సెయింట్ మార్టిన్ హై స్కూల్ వద్ద నిరసన ధర్నా...
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ లో నూతనంగా ప్రారంభించిన కల్పన ఫార్మాసిలో దవ ఇండియా ప్రోడక్ట్స్ ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్...
ఆనందాన్ని శారీరక సంపదనిచ్చే దివ్య ఔషధం యోగా : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఇందిరారెడ్డి ఆల్విన్ కాలనీ వద్ద...