AP

రాష్ర్ట ప్రజలకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు : సీఎం జగన్

రాష్ర్ట ప్రజలకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు : సీఎం జగన్ శ్రీ శోభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా...

సంక్రాంతి తిరుగుప్రయాణానికి 3 వేల ప్రత్యేక బస్సులు :టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌

ఆంధ్రప్రదేశ్ నుంచి 212 బస్సులు అధికారులతో టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ సమీక్ష ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన సిబ్బందికి అభినందనలు సంక్రాంతి సందర్భంగా ఈ నెల...

ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు

అమరావతి : రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన అక్కచెల్లెమ్మల...

తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనున్న తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్

రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ మధ్య వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తున్న తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ : వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 15 జనవరి...

పరవాడ పరిశ్రమలో ప్రమాదం.. ఒకరి మృతి..!

ఏపీలోని పరవాడ పరిశ్రమలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదవశాత్తు జరుగుతున్న ఈ ప్రమాదాల్లో కార్మికులు మృత్యువాత పడుతుండడంతో కార్మిక వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. వారం రోజుల...

వివేకా హత్య కేసు.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్...

ఏపీ జగన్ జాగీరా..? నారా లోకేష్ విమర్శలు

ఏపీలో సభలు, సమావేశాలపై నిషేధం విధించడంపై… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రం నీ జాగీరా జగన్ రెడ్డి...

ఏపీ సర్కార్ కంటే బ్రిటీష్ వాళ్లే నయం -చంద్రబాబు

జనగ్ కంటే బ్రిటీష్ వాళ్లే నయమని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రోడ్లపై ర్యాలీ, సభలు పెట్టుకునేందుకు అనుమతి లేదని పోలీసులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. తన...

కుప్పంలో చంద్రబాబు రోడ్ షో.. పోలీసులు అనుమతిస్తారా..?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపటి నుంచి.. మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి శాంతిపురం మండలం పెద్దూరు గ్రామానికి చేరుకుని తన పర్యటన...

భారాసలో చేరిన ఏపీ సీనియర్‌ నేతలు

పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్‌ హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌...

ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్

ఏపీలో పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్‌ను నియమిస్తున్నట్లు సీఎం కేసిఆర్ ప్రకటించారు. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తారని వెల్లడించారు. త్వరలో...

BRS పై KA పాల్ కి కోపం వచ్చింది.. ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్ లో BRSలో చేరేందుకు సిద్ధమైన నేతలపై కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. డబ్బులకు ఆశపడే తోట చంద్రశేఖర్ BRSలో చేరుతున్నారని.. విలువలు లేని రాజకీయాలకు తోట...

తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం

తిరుమల : తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథోత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.వైకుంఠ ద్వారం...

వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుపతి వెంకన్న సేవలో మంత్రి ఎర్రబెల్లి

తిరుమల : నూతన సంవత్సరం ప్రారంభమైన రెండవ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం రావడంతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి...

సర్కారు వారి మందు.. ఏపీలో లిక్కర్ కిక్కు మామూలుగా లేదుగా..!

మద్యం అమ్మకాల్లో ఏపీ సర్కార్ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా.. డిసెంబరు 31న ఒక్కరోజులోనే 142 కోట్ల మద్యాన్ని విక్రయించింది. గతంలో ఏ...

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వైకుంఠ ఏకాదశి.. వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు

తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి శోభ కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సూర్యభగవానుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ...

మరోసారి వైసీపీ ఎమ్మెల్యే ఆనం హాట్ కామెంట్స్..!

వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మరోసారి అసంతృప్తి గళం వినిపించారు. ఏం పనులు చేశామని ప్రజలకు వద్దకు వెళ్లి ఓట్లు అడగాలి? అంటూ నిన్న వాలంటీర్లు, కన్వీనర్ల...

కందుకూరు సభలో మరణించిన కార్యకర్తలకు చంద్రబాబు నివాళులు

కందుకూరు సభలో మరణించిన కార్యకర్తలకు చంద్రబాబు నివాళులు అర్పించారు. మృతిచెందిన కార్యకర్తల నివాసాలకు వెళ్లిన చంద్రబాబు నివాళులు అర్పించి, ఆర్థికసాయం తాలూకు చెక్కులు అందించారు. మృతుల కుటుంబ...

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

ఢిల్లీ బాట పట్టిన ఏపీ సీఎం జగన్జ.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ కోరినట్లు తెలుస్తుంది....

కోడి పందాలకు సిద్ధమవుతున్న గోదావరి జిల్లాలు.. పందెం రాయులకు పండగే..!

సంక్రాంతి సీజన్ మొదలు కావడంతో.. కోడి పందాలకు సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటికే గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో నాయకుల అండదండలతో భారీ స్థాయిలో పందేలకు గ్రౌండ్స్ ప్రిపేర్...