పరవాడ పరిశ్రమలో ప్రమాదం.. ఒకరి మృతి..!
ఏపీలోని పరవాడ పరిశ్రమలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదవశాత్తు జరుగుతున్న ఈ ప్రమాదాల్లో కార్మికులు మృత్యువాత పడుతుండడంతో కార్మిక వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. వారం రోజుల...
ఏపీలోని పరవాడ పరిశ్రమలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదవశాత్తు జరుగుతున్న ఈ ప్రమాదాల్లో కార్మికులు మృత్యువాత పడుతుండడంతో కార్మిక వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. వారం రోజుల...
మద్యం అమ్మకాల్లో ఏపీ సర్కార్ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా.. డిసెంబరు 31న ఒక్కరోజులోనే 142 కోట్ల మద్యాన్ని విక్రయించింది. గతంలో ఏ...
ఏపీలో అక్రమ ఆయుధ విక్రయ ముఠాలను అరెస్టు చేసినట్లు డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి వెల్లడించారు. వారి నుంచి భారీ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో అక్రమ...
సాఫ్ట్వేర్ ఉత్పత్తుల ఎగుమతుల్లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానం సొంతం చేసుకోగా.. ఆంధ్రప్రదేశ్ 15వ స్థానానికి పరిమితమైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభలో...
కమీషనర్ గా శామ్యూల్ జొనాతన్ ప్రమాణం చేయించిన సిఎస్ డా.సమీర్ శర్మ అమరావతి సచివాలయం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్ ముఖ్య సమాచార కమీషనర్ గా...
అమరావతి, అక్టోబరు 11 రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్న ఫలితంగా ప్రపంచ బ్యాంకు ఎటు వంటి షరతులు లేకుండా...
ఉద్యోగుల ఆందోళనలు, ధర్నాలు, సమ్మెల వల్ల ఏమీ రాదని.. చర్చిస్తేనే సమస్యలు పరిష్కారమయ్యేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్పష్టం చేశారు. ఉద్యోగులకు సమస్యలున్న మాట...
నరసాపురం ప్రజలు ఓడిపోయారు భీమవరం ప్రజలు గెలిచారు : హరిరామ జోగయ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లా ఏర్పాటుపై భిన్న స్వరాలు విన్పిస్తున్నాయి. కొత్త జిల్లాలు...
అమరావతి సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురావాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవోను ఎంఎస్ నెంబర్ 35 ను...