Ap cm jagan mohan reddy

జనవరి 3న రాజమహేంద్రవరంలో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

గుంటూరు : సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపుదలపై లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి, బహిరంగ...

ప్ర‌త్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తెస్తే మీతో క‌లిసి వ‌స్తాం -టీడీపీ ఎంపీ క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్

హైద‌రాబాద్ ,బంజారాహిల్స్ రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌స్య‌లు, ప్ర‌త్యేక హోదా కోసం వైసీపీ ప్ర‌భుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల‌ని టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్ అన్నారు...