Andhrapradesh

తోడేళ్లు ఎన్ని ఏకమైనా విజయం మనదే :గృహసారథులు, కన్వీనర్ల శిక్షణ తరగతుల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

బాబు సంకనెక్కితే బలి పశువు పవనే జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉంది గృహసారథులు, కన్వీనర్ల శిక్షణ తరగతుల్లో రాష్ట్ర జలవనరుల శాఖ...

రాష్ర్ట ప్రజలకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు : సీఎం జగన్

రాష్ర్ట ప్రజలకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు : సీఎం జగన్ శ్రీ శోభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా...

విద్యార్థులు విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో రాణించాలి : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

హైదరాబాద్, కొండాపూర్ ,జనవరి 28 ఘనంగా విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్ పదవ వార్షికోత్సవ వేడుకలు భవిష్యత్తులో భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదుగుతుందని మాజీ...

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు నేడు సప్తవాహన సేవలు రాత్రికి చంద్రప్రభ వాహనంతో ముగియనున్న సేవలు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు...

డిజిటల్ షాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ కామర్స్ సంస్థ రేస్‌విన్ మార్ట్

రిటైలర్లకు ,ఈ కామర్స్‌ల మధ్య గ్యాప్‌ భర్తీ చేసేందుకు డిజిటల్ షాప్‌ ఎంతగానో దోహదపడుతుంది -ఏసీపీ శి భాస్కర్ హైదరాబాద్‌లో ప్రారంభమైన డిజిటల్ షాప్ సేవలను దేశ...

2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం: గిడుగు రుద్రరాజు

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ (2024) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. జనవరి 26 నుంచి మార్చి 26...

ఆర్టీసీకి ఒక్క రోజులో రికార్డు స్థాయి ఆదాయం

18న ఒక్క రోజులో రూ.23 కోట్ల ఆదాయం విజయవాడ : ఏపీఎస్ ఆర్టీసీ మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. ఈనెల 18న...

మీడియా రంగంలో అవకాశాలను;-వినియోగించుకోవాలి-ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు విజయవాడ : ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక రంగాలలో విసృతమైన ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, అత్యాధునిక టెక్నాలజీతో...

ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రధం ప్రారంభం

గుంటూరుపేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ఎన్‌ఆర్‌ఐ ఉయ్యురు శ్రీనివాస్ ముందుకు రావడం అభినందనీయమని పలువురు కొనియాడారు. గుంటూరులో డాక్టర్ నిమ్మల శేషయ్య పర్యవేక్షణలో ఉచిత వైద్యం...

ఆస్ప‌త్రుల్లో ప్ర‌తి ప‌రిక‌రం ప‌నిచేయాలి:వైద్యాధికారుల‌కు మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆదేశాలు

ప‌ర్యవేక్ష‌ణ‌కు డ్యాష్ బోర్డు ఏర్పాటుచేయండి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ల‌క్ష్యాల మేర‌కు ప‌నిచేయాలి ప్ర‌భుత్వ సంక‌ల్పాన్ని నెర‌వేర్చాల్సిన బాధ‌త్య అధికారుల‌దే స‌హ‌జ కాన్పులు పెరిగేలా చొర‌వ‌చూపండి కాన్పుల...

విజయవాడ పండిత్ నెహ్రు బస్సు స్టేషన్ వద్ద తొలి తరం “డెక్కన్ క్వీన్ “ బస్సు ఆవిష్కరణ

విజయవాడ : నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ సంస్థ కు చెందిన తొలితరం అల్బియాన్ (డెక్కన్ క్వీన్) పాసింజర్ బస్సును విజయవాడ డిపోలో...

సంక్రాంతి తిరుగుప్రయాణానికి 3 వేల ప్రత్యేక బస్సులు :టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌

ఆంధ్రప్రదేశ్ నుంచి 212 బస్సులు అధికారులతో టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ సమీక్ష ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన సిబ్బందికి అభినందనలు సంక్రాంతి సందర్భంగా ఈ నెల...

ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు

అమరావతి : రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన అక్కచెల్లెమ్మల...

స్వర్ణ భారత్ ట్రస్ట్​లో సంక్రాంతి సంబరాలు

హాజరైన వెంకయ్యనాయుడు నెల్లూరు : నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం స్వర్ణ భారత్ ట్రస్ట్​లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. మాజీ...

తెలుగు ప్రజలందరికీ భోగి – సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు : టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

పేదల ఇంట్లోను పండుగ చూడాలనే నాడు సంక్రాంతి కానుకలు ఇచ్చాం జన్మభూమి స్పూర్తితో గ్రామాల అభివృద్దికి అంతా కలిసి రావాలి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు...

తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనున్న తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్

రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ మధ్య వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తున్న తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ : వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 15 జనవరి...

తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్‌ రైలు.. తొలి రోజున రైలు ఆగనున్న స్టేషన్లు

హైదరాబాద్‌: సంక్రాంతి రోజున ప్రధాని మోదీ ‘వందే భారత్‌ రైలు’ను వర్చువల్‌గా ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే, రైలు ప్రారంభం రోజున ప్రత్యేక వేళల్లో నడపనున్నట్లు దక్షిణ...

అర్చకులకు నూరుశాతం వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపు- ఉపముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

వెలగపూడి సచివాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని వివిధ దేవాలయాలో పనిచేస్తున్న అర్చకులు, వారి కుటుంబ సభ్యులకు ఏదైనా కారణం చేత అనారోగ్యం బారిన పడినప్పుడు వైద్యం...

పరవాడ పరిశ్రమలో ప్రమాదం.. ఒకరి మృతి..!

ఏపీలోని పరవాడ పరిశ్రమలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదవశాత్తు జరుగుతున్న ఈ ప్రమాదాల్లో కార్మికులు మృత్యువాత పడుతుండడంతో కార్మిక వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. వారం రోజుల...

వివేకా హత్య కేసు.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్...