ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచిన ఏపీ ప్రభుత్వం
అమరావతి ,జనవరి 28 ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ ఏపీ...
అమరావతి ,జనవరి 28 ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ ఏపీ...
హైదరాబాద్, కొండాపూర్ ,జనవరి 28 ఘనంగా విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్ పదవ వార్షికోత్సవ వేడుకలు భవిష్యత్తులో భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదుగుతుందని మాజీ...
సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు నేడు సప్తవాహన సేవలు రాత్రికి చంద్రప్రభ వాహనంతో ముగియనున్న సేవలు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు...
రిటైలర్లకు ,ఈ కామర్స్ల మధ్య గ్యాప్ భర్తీ చేసేందుకు డిజిటల్ షాప్ ఎంతగానో దోహదపడుతుంది -ఏసీపీ శి భాస్కర్ హైదరాబాద్లో ప్రారంభమైన డిజిటల్ షాప్ సేవలను దేశ...
ఆంధ్రప్రదేశ్లో రాబోయే అసెంబ్లీ (2024) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. జనవరి 26 నుంచి మార్చి 26...
18న ఒక్క రోజులో రూ.23 కోట్ల ఆదాయం విజయవాడ : ఏపీఎస్ ఆర్టీసీ మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. ఈనెల 18న...
ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు విజయవాడ : ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక రంగాలలో విసృతమైన ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, అత్యాధునిక టెక్నాలజీతో...
గుంటూరుపేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ఎన్ఆర్ఐ ఉయ్యురు శ్రీనివాస్ ముందుకు రావడం అభినందనీయమని పలువురు కొనియాడారు. గుంటూరులో డాక్టర్ నిమ్మల శేషయ్య పర్యవేక్షణలో ఉచిత వైద్యం...
పర్యవేక్షణకు డ్యాష్ బోర్డు ఏర్పాటుచేయండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యాల మేరకు పనిచేయాలి ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చాల్సిన బాధత్య అధికారులదే సహజ కాన్పులు పెరిగేలా చొరవచూపండి కాన్పుల...
విజయవాడ : నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ సంస్థ కు చెందిన తొలితరం అల్బియాన్ (డెక్కన్ క్వీన్) పాసింజర్ బస్సును విజయవాడ డిపోలో...
ఆంధ్రప్రదేశ్ నుంచి 212 బస్సులు అధికారులతో టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ సమీక్ష ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన సిబ్బందికి అభినందనలు సంక్రాంతి సందర్భంగా ఈ నెల...
అమరావతి : రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన అక్కచెల్లెమ్మల...
హాజరైన వెంకయ్యనాయుడు నెల్లూరు : నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం స్వర్ణ భారత్ ట్రస్ట్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. మాజీ...
పేదల ఇంట్లోను పండుగ చూడాలనే నాడు సంక్రాంతి కానుకలు ఇచ్చాం జన్మభూమి స్పూర్తితో గ్రామాల అభివృద్దికి అంతా కలిసి రావాలి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు...
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ మధ్య వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తున్న తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ : వందే భారత్ ఎక్స్ప్రెస్ 15 జనవరి...
హైదరాబాద్: సంక్రాంతి రోజున ప్రధాని మోదీ ‘వందే భారత్ రైలు’ను వర్చువల్గా ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే, రైలు ప్రారంభం రోజున ప్రత్యేక వేళల్లో నడపనున్నట్లు దక్షిణ...
వెలగపూడి సచివాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని వివిధ దేవాలయాలో పనిచేస్తున్న అర్చకులు, వారి కుటుంబ సభ్యులకు ఏదైనా కారణం చేత అనారోగ్యం బారిన పడినప్పుడు వైద్యం...
ఏపీలోని పరవాడ పరిశ్రమలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదవశాత్తు జరుగుతున్న ఈ ప్రమాదాల్లో కార్మికులు మృత్యువాత పడుతుండడంతో కార్మిక వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. వారం రోజుల...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్...
హైదరాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడుగా మొన్న నియమితులైన తోట చంద్రశేఖర్ బుధవారం ప్రగతి భవన్ లో బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ తో భేటీ...