రాజ నర్సింహా రావు మెమోరియల్ వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నమెంట్ ను ప్రారంభించిన స్పోర్ట్స్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి
సికింద్రాబాద్, ఆగస్ట్ 30 గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు టోర్నమెంట్ లు ఎంతగానో దోహదపడతాయని స్పోర్ట్స్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. సికింద్రాబాద్ క్లబ్ లో...