18 lakh acres of land in Telangana

తెలంగాణలోని 18 లక్షల ఎకరాల భూమిని కాజేయాలని కేసీఆర్​ కుటుంబం కుట్ర పన్నుతోంది:మునుగోడు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి

మునుగోడు : ముఖ్యమంత్రి కేసీఆర్​ కుటుంబంపై మునుగోడు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ధరణి ద్వారా రాష్ట్రంలోని దాదాపు 18లక్షల ఎకరాల ప్రభుత్వ,...