దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తీసుకున్న అప్పులు
న్యూఢిల్లీ
లోక్సభలో వివిధ రాష్ట్రాల అప్పులపై ఎంపీ కిషోర్ కపూర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు.
1.తమినాడు- 6,59,868 లక్షల కోట్లు
- ఉత్తరప్రదేశ్- 6,53,307 లక్షల కోట్లు
- మహారాష్ట్ర – 6,08,999 లక్షల కోట్లు
- వెస్ట్ బెంగాల్- 5,62,697 లక్షల కోట్లు
- రాజస్థాన్ – 4,77,177 లక్షల కోట్లు
- కర్నాటక – 4,62,832 లక్షల కోట్లు
- గుజరాత్ – 4,02,785 లక్షల కోట్లు
- ఆంధ్రప్రదేశ్ – 3,98,903 లక్షల కోట్లు
- కేరళ – 3,35,989 లక్షల కోట్లు
- మధ్యప్రదేశ్ – 3,17,736 లక్షల కోట్లు
- తెలంగాణ – 3,12,191 లక్షల కోట్లు
- పంజాబ్ – 2,82,864 లక్షల కోట్లు
- హర్యానా – 2,79,022 లక్షల కోట్లు
- బీహార్ – 2,46,413 లక్షల కోట్లు
- ఒడిశా- 1,67,205 లక్షల కోట్లు
- జార్ఖండ్ -1,17,789 లక్షల కోట్లు
- చత్తీస్ఘడ్ -1,14,200 లక్షల కోట్లు
- అస్సాం -1,07,719 లక్షల కోట్లు
- ఉత్తరాఖండ్ -84,288 వేల కోట్లు
- హిమాచల్ ప్రదేశ్ -74,686 వేల కోట్లు
- గోవా- 28,509 వేలకోట్లు
- త్రిపుర -23,624 వేల కోట్లు
- మేఘాలయ- 15,125 వేల కోట్లు
- నాగాలాండ్- 15,125 వేల కోట్లు
- అరుణాచల్ ప్రదేశ్ -15,122 వేల కోట్లు
- మణిపూర్ -13,510 వేలకోట్లు
- మిజోరాం- 11,830 వేల కోట్లు
- సిక్కిం -11,285 వేల కోట్లు