dreamhomes

ఘర్ 9 వెబ్ సైట్ ..తెలుగు న్యూస్ అప్ డేట్ సైట్ జాతీయ, అంతర్జాతీయ, తెలుగు రాష్ట్రాల కు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నాం.తెలుగు వార్తలు ,వార్త కథనాలు ,సినిమా‌ ,వినోదం ,విజ్ఞానం, క్రీడలు ,ఎన్ ఆర్ ఐ సమాచారం ,రాజకీయ, సామాజిక, వ్యాపార ,ఆరోగ్య సంబంధిత సమాచారం అందిస్తాం.

హైదరాబాద్ గచ్చిబౌలిలో బాలికల సాధికారత కోసం సేవా భారతి అద్వర్యంలో “రన్ ఫర్ గర్ల్ చైల్డ్”

హైదరాబాద్, 13 ,ఫిబ్రవరి 2023 సేవా భారతి తెలంగాణ అద్వర్యంలో బాలికల సాధికారత కోసం , ఇందుకు కృషి చేస్తున్న “కిషోరి వికాస్” కార్యక్రమం గురించి అవగాహన...

టర్కీ భూకంప బాధితులకు అండగా ఉంటాం : కంట్రీక్లబ్‌ సి.యం.డి వై.రాజీవ్ రెడ్డి

ఆకట్టుకున్న కంట్రీక్లబ్ వినూత్న శైలి ర్యాంప్‌వాక్‌ హైదరాబాద్, 12, 2023 సుసంపన్నమైన సంస్కృతి మీది… విపత్తులెన్నో తట్టుకుని విజేతలుగా నిలబడిన చరిత్రకు చిరునామా మీది… గెట్‌ వెల్‌...

ప్రభుత్వ ఉద్యోగులు ID కార్డులు ధరించండి : యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి

ప్రజలకు జవాబుదారీగా ఉండడం అధికారుల బాధ్యత యూత్ ఫర్ యాంటీ కరప్షన్ దేశవ్యాప్త ఉద్యమం సిపిఆర్ పై సంస్థ సభ్యులకు ప్రత్యేక శిక్షణ.. హైదరాబాద్, 13 ఫిబ్రవరి,...

తాను ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్‌ వాడలేదు : పోసాని కృష్ణమురళి

హైదరాబాద్రచయితగా కెరీర్‌ మొదలుపెట్టి నటుడిగా, దర్శకుడిగా పోసాని కృష్ణమురళి పేరు తెచ్చుకున్నాడు. మొదట్లో సీరియస్‌ పాత్రలతో ఎంట్రీ ఇచ్చిప్పటికీ కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సినిమాల్లో ఎప్పుడూ...

సినీ దర్శకులు ,కళా తపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత

హైదరాబాద్ ప్రముఖ సినీ దర్శకులు కె.విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కె.విశ్వనాథ్ గురువారం రాత్రి ఆయన నివాసంలో చనిపోయారు. శంకరాభరణం, సాగరసంగమం ,సిరివెన్నెల,...

హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో క్రెసెంట్ క్రికెట్ కప్..

ఫిబ్రవరి 26 బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ సే నో టూ డ్రగ్స్ పై అవేర్ నెస్ మ్యాచ్అందరికీ ఉచిత పాస్...

తెలుగు విద్యార్థుల కోసం అమెరికాలోని యూనివ‌ర్సిటీ ఆఫ్ వెస్ట్ లాస్ ఏంజిల్స్‌లో స్పాట్ అడ్మిషన్లు

ఈ నెల 24 న హైదరాబాద్ ఆదిత్య పార్క్ హోటల్‌లో ,25న విజయవాడలో ఎడ్యుకేషన్ ఫెయిర్భారీ స్కాలర్‌షిప్‌లను ఆఫర్ చేస్తున్న యూనివ‌ర్సిటీ ఆఫ్ వెస్ట్ లాస్ ఏంజిల్స్‌...

పనస గ్రూప్ అసోసియేషన్‌తో హైదరాబాద్‌లో అడుగు పెట్టిన గ్లోబల్ ఛాయిస్ ఇమ్మిగ్రేషన్

హైదరాబాద్ గ్లోబల్ ఛాయిస్ కన్సల్టేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ కొలంబోలో ఆసియా ప్రధాన కార్యాలయంతో కెనడియన్ కంపెనీ గ్లోబల్ ఛాయిస్(జీసిఐ), సిలికాన్...

తెలంగాణలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన.. రూట్ మ్యాప్ విడుదల

హైదరాబాద్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 24న కొండగట్టుకు పవన్ కల్యాణ్ వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ ఉదయం 11 గంటలకు...

2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం: గిడుగు రుద్రరాజు

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ (2024) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. జనవరి 26 నుంచి మార్చి 26...

డ‌బ్ల్యుడ‌బ్ల్యుఎఫ్ ఇండియా ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌లో ఎకో విన్న‌ర్స్ సమావేశం

హైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 19, 2023: డ‌బ్ల్యుడ‌బ్ల్యుఎఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన యువతలో నాయకత్వం,కార్యచరణపై నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లలలో అస్సాం, ప‌శ్చిమ‌బెంగాల్, ఢిల్లీ, కేర‌ళ‌, తెలంగాణ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల...

టీయూడబ్ల్యూజే డైరీని ఆవిష్కరించిన కమిషనర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రూపొందించిన 2023 మీడియా డైరీని గురువారం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ అరవింద్ కుమార్...

ఆర్టీసీకి ఒక్క రోజులో రికార్డు స్థాయి ఆదాయం

18న ఒక్క రోజులో రూ.23 కోట్ల ఆదాయం విజయవాడ : ఏపీఎస్ ఆర్టీసీ మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. ఈనెల 18న...

మీడియా రంగంలో అవకాశాలను;-వినియోగించుకోవాలి-ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు విజయవాడ : ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక రంగాలలో విసృతమైన ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, అత్యాధునిక టెక్నాలజీతో...

జర్నలిస్టుల రైల్వే పాస్ లను పునరుద్ధరించాలి

హెచ్ యూజే , టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రైల్ నిలయం ముందు ధర్నా రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ కు వినతి పత్రం హైదరాబాద్ : జర్నలిస్టుల...

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన హరీష్ రావు

హైదరాబాద్ : సనత్ నగర్ నియోజకవర్గం అమీర్ పేటలోని వివేకానంద కమ్యూనిటీ హాలులో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి...

దావోస్​లో తెలంగాణాకు పెట్టుబడుల ప్రవాహం

రూ.2వేల కోట్లతో ఎయిర్​టెల్ డేటా సెంటర్ తెలంగాణలో ఎయిర్‌టెల్-ఎన్‌ఎక్స్‌ట్రా డేటా సెంటర్లు పెట్టుబడులు పెట్టడం చాలా సంతోషంగా ఉందని ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. భారతి...

వేమన చిత్రపటానికి సీఎం జగన్ పుష్పాంజలి

అమరావతి : యోగి వేమన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో వేమన చిత్రపటానికి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో...

ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రధం ప్రారంభం

గుంటూరుపేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ఎన్‌ఆర్‌ఐ ఉయ్యురు శ్రీనివాస్ ముందుకు రావడం అభినందనీయమని పలువురు కొనియాడారు. గుంటూరులో డాక్టర్ నిమ్మల శేషయ్య పర్యవేక్షణలో ఉచిత వైద్యం...

హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో డిజైనర్ డిజైనరీ ఎగ్జిబిషన్ ను ప్రారంభం

హైదరాబాద్ , మాదాపూర్ అందమైన ముద్దుగుమ్మలు సరికొత్త డిజైనరీ వేర్ తో మెరిసిపోయారు .హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన డిజైర్ డిజైనరీ ఎగ్జిబిషన్...