Day: January 14, 2023

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రిటైర్మెంట్​

సానియా మీర్జా రిటైర్మెంట్​ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ట్విటర్​లో తన రిటైర్మెంట్‌ను ప్రకటించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్,...

ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు

అమరావతి : రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన అక్కచెల్లెమ్మల...

స్వర్ణ భారత్ ట్రస్ట్​లో సంక్రాంతి సంబరాలు

హాజరైన వెంకయ్యనాయుడు నెల్లూరు : నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం స్వర్ణ భారత్ ట్రస్ట్​లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. మాజీ...

తెలుగు ప్రజలందరికీ భోగి – సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు : టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

పేదల ఇంట్లోను పండుగ చూడాలనే నాడు సంక్రాంతి కానుకలు ఇచ్చాం జన్మభూమి స్పూర్తితో గ్రామాల అభివృద్దికి అంతా కలిసి రావాలి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు...

కెప్టెన్” నివాసంలో ఆకట్టుకున్న బొమ్మల కొలువు

శ్రీ అనఘా దేవి దత్తాత్రేయుల వైశిష్ట్యాన్ని తెలుపుతూ చేసిన బొమ్మలకొలువు బొమ్మల కొలువును సందర్శించిన భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి మహాస్వామి "కెప్టెన్"...

తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనున్న తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్

రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ మధ్య వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తున్న తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ : వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 15 జనవరి...

నూతన సెక్రటేరియట్ నిర్మాణ తుది దశ పనులను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు డా.బి.ఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ నిర్మాణ తుది దశ పనులను శుక్రవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి...

భోగి మంటలు వెలిగించి, గ్రామస్తులతో కోలాటమాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

పర్వతగిరి : భోగి పండుగ పురస్కరించుకొని పర్వతగిరి లోని మంత్రి నివాసం వద్ద భోగిమంటల సంబరాల్లో *రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల...

తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్‌ రైలు.. తొలి రోజున రైలు ఆగనున్న స్టేషన్లు

హైదరాబాద్‌: సంక్రాంతి రోజున ప్రధాని మోదీ ‘వందే భారత్‌ రైలు’ను వర్చువల్‌గా ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే, రైలు ప్రారంభం రోజున ప్రత్యేక వేళల్లో నడపనున్నట్లు దక్షిణ...

ప్రగతి భవన్‌లో గోదాదేవి కళ్యాణం నిర్వహించిన సీఎం కేసీఆర్ దంపతులు

హైదరాబాద్ , ప్రగతి భవన్ పవిత్ర హృదయంతో శ్రీ రంగనాథుని నిత్య పూలమాలతో సేవించి, ఆ శ్రీవారికే తన జీవితాన్ని అర్పించిన మహా భక్తురాలు గోదాదేవి కళ్యాణ...

కంటి వెలుగు నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సి.ఎస్ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్

కంటి వెలుగు నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సి.ఎస్ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ హైదరాబాద్, జనవరి 13 రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కంటి వెలుగు...