Day: January 2, 2023

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా డా. ఈడిగ ఆంజనేయ గౌడ్

హైదరాబాద్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా డా. ఈడిగ ఆంజనేయ గౌడ్ ను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం నిర్ణయం మేరకు...

కార్పోరేటర్ విజయారెడ్డి పట్ల సీఐ దురుసు ప్రవర్తన….ఆందోళనకు దిగిన విజయారెడ్డి

హైదరాబాద్ తమ పట్ల సీఐ దురుసుగా ప్రవర్తించారని కార్పొరేటర్ విజయారెడ్డితో పాటు ఆమె అనుచరులు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐ...

భారాసలో చేరిన ఏపీ సీనియర్‌ నేతలు

పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్‌ హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌...

ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్

ఏపీలో పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్‌ను నియమిస్తున్నట్లు సీఎం కేసిఆర్ ప్రకటించారు. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తారని వెల్లడించారు. త్వరలో...

గద్వాల్ లో పీఎం టీ20 క్రికెట్ కప్

హైదరాబాద్ ఆజాద్ కి అమృత ఉత్సవ్.. ఖేలో ఇండియాలో భాగంగా ప్రధాన మంత్రి కప్ ను గద్వాల్ లో నిర్వహిస్తున్నామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షరాలు డీకే అరుణ...

BRS పై KA పాల్ కి కోపం వచ్చింది.. ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్ లో BRSలో చేరేందుకు సిద్ధమైన నేతలపై కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. డబ్బులకు ఆశపడే తోట చంద్రశేఖర్ BRSలో చేరుతున్నారని.. విలువలు లేని రాజకీయాలకు తోట...

తెలంగాణకు హైదరాబాద్ కామధేనువు : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్ తెలంగాణకు కామధేనువు హైదరాబాదే కాబట్టి ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తున్నామని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాబోయే 50 ఏళ్ల వరకు మంచి నీటి...

ఏపీలోని 175 స్థానాల్లో బీఆర్ఎస్‌ పోటీ : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి

కాళేశ్వరం తరహాలో పోలవరం పూర్తి చేస్తాం తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తిరుమల : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం ఎప్పటికీ రాజకీయ పార్టీలకు అస్త్రంగానే ఉంది. అయితే,...

తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం

తిరుమల : తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథోత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.వైకుంఠ ద్వారం...

జనవరి 3న రాజమహేంద్రవరంలో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

గుంటూరు : సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపుదలపై లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి, బహిరంగ...

వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుపతి వెంకన్న సేవలో మంత్రి ఎర్రబెల్లి

తిరుమల : నూతన సంవత్సరం ప్రారంభమైన రెండవ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం రావడంతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి...

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రకు అప్పన్న తొలి దర్శనం

సింహాచలం : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి సింహాచలం అప్పన్న ఆలయాన్ని సందర్శించారు. సింహాచల పుణ్యక్షేత్రంలో ఉత్తర...

మద్యం విక్రయాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డు.. అట్లుంటది మనతోని..!

తెలంగాణలో మద్యం కిక్కు అసలు తగ్గడం లేదు. ప్రతీ ఏడాదిలాగే గత ఏడాది కూడా లిక్కర్ కిక్కు ఏ మాత్రం తగ్గలేదు. మద్యం అమ్మకాల్లో ఆల్ టైం...

సర్కారు వారి మందు.. ఏపీలో లిక్కర్ కిక్కు మామూలుగా లేదుగా..!

మద్యం అమ్మకాల్లో ఏపీ సర్కార్ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా.. డిసెంబరు 31న ఒక్కరోజులోనే 142 కోట్ల మద్యాన్ని విక్రయించింది. గతంలో ఏ...

మూడోసారి తండ్రి కాబోతున్న మార్క్ జుకర్‌బర్గ్

ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మూడోసారి తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని జుకర్ బర్గ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ప్రేమకు ప్రతిరూపమైన మరో...

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వైకుంఠ ఏకాదశి.. వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు

తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి శోభ కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సూర్యభగవానుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ...