Month: December 2022

రేపు కొత్తగూడా కొండాపూర్ జంక్షన్ల మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

కొత్త సంవత్సరం రోజున హైదరాబాద్ నగర వాసులకు మరొక కీలకమైన ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. బొటానికల్ గార్డెన్ వద్ద నిర్మిస్తున్న కొత్తగూడ మరియు కొండాపూర్ జంక్షన్ లను...

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో 14 పడకల ఎమెర్జెన్సీ వార్డును ప్రారంభించిన సంస్థ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ

తెలుగు ప్రజలకు మరియు అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన నందమూరి బాలకృష్ణ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ , రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో అత్యాధునిక...

సీఎం కెసిఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన డీజీపీ అంజనీకుమార్

తెలంగాణ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ఈ రోజు ప్రగతి భవన్ లో అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు. తనకు...

ఆధార్‌ను ఎక్కడపడితే అక్కడ వదిలేయకండి : కేంద్రం

న్యూఢిల్లీ : ఆధార్‌కార్డు, వాటి కాపీలను ఎక్కడపడితే అక్కడ వదిలేయొద్దని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ ప్రజలకు సూచించింది. ఆధార్‌ నెంబర్‌ను సామాజిక మాధ్యమాలు, ఇతర బహిరంగ...

హిమపాతంలో చిక్కుకున్న 400 వాహనాలు

రక్షించిన పోలీసు బృందాలు సిమ్లా : హిమపాతం కారణంగా హిమాచల్‌ప్రదేశ్‌ రోహ్‌తంగ్‌పాస్‌లోని అటల్‌ టన్నెల్‌ దక్షిణ ప్రాంతం సమీపంలో 400 వాహనాల్లో చిక్కుకుపోయిన పర్యాటకులను రక్షించినట్లు అధికారులు...

ఆ 10 ఏళ్లు ఒబామాను భరించలేకపోయా: మిచెల్‌

వైవాహిక బంధంలో తానూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నానని అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్‌ ఒబామా అన్నారు. ఒక దశలో తన భర్త అంటే కొన్నేళ్ల పాటు...

హుగ్లీనది నీటి అడుగున తొలి మెట్రో సొరంగం

కోల్‌కతా నీటి అడుగున తొలి మెట్రో రైలు సొరంగ నిర్మాణం దేశంలో నీటి అడుగున తొలి మెట్రో రైలు సొరంగ నిర్మాణం పశ్చిమబెంగాల్‌లో సిద్ధమవుతోంది. కోల్‌కతా ఈస్ట్‌...

న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

హైదరాబాద్ న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు తెలిపారు.జనవరి ఒకటవ తేదీ అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో...

కేంద్రం కీలక నిర్ణయం :చిన్న మొత్తాల’ వడ్డీ రేట్లు పెంపు

న్యూఢిల్లీ చిన్న మొత్తాల పొదుపు పథకాలపైకేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది . పోస్టాఫీసు టర్మ్‌ డిపాజిట్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌, సీనియర్‌ సిటిజన్‌ స్కీమ్‌పై 1.1 శాతం...

ప్రయాణికులకు శుభవార్త : సంక్రాంతికి మరో 16 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్ నుంచి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాలకు సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం నుంచి ప్రత్యేక రైళ్లలో ముందస్తు...

హైదరాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో పవన్ కల్యాణ్ సెల్ఫీ

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో బస వివిధ రంగాల వారితో సమావేశం హాజరైన పవన్ కల్యాణ్, గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్...

ఏపీ టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

అమరావతి : ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ...

తెలంగాణలో 783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌-2 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనవరి 18నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణలో గ్రూప్‌-2 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌...

తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ వర్సిటీ ఏర్పాటు చేయండి :కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం జగన్ విజ్ఞప్తి

న్యూ ఢిల్లీ రాష్ర్ట విభజన అంశాలపై పరిష్కారంపై ఢిల్లీలో ప్రత్యేక భేటీ తిరుపతిలో ప్రతిష్టాత్మక నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ కేంద్ర హోం...

పోర్టులకు అప్పు ఇచ్చే సమయంలో జాగ్రత్త

కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ ఛైర్మన్లకు రఘురామకృష్ణరాజు లేఖ న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ జీఎస్‌డీపీ-రుణ నిష్పత్తి 75%కి మించిపోయిందని, ఇలాంటి సమయంలో రాష్ట్రంలో భావనపాడు, మచిలీపట్నం,...

తెలంగాణలో స్పీడ్‌ పెంచిన బీజేపీ

119 నియోజకవర్గాల పాలక్‌లు వీరే హైదరాబాద్‌ : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు...

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తిహీరాబెన్ మృతి పట్ల తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ సంతాపం

హైదరాబాద్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ మృతి పట్ల తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు...

31న వెబ్‌సైట్‌లో గ్రూపు-1 హాల్‌టిక్కెట్లు

అమరావతి : రాష్ట్రంలో వచ్చేనెల ఎనిమిదో తేదీన జరిగే గ్రూపు-1 స్క్రీనింగ్‌ టెస్ట్‌ (ప్రిలిమ్స్‌) రాసేందుకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల హాల్‌టిక్కెట్లను ఈ నెల 31వ తేదీన...

ఇజ్రాయెల్‌ ప్రధానిగా మళ్లీ నెతన్యాహు

ఇజ్రాయెల్‌ ప్రధానిగా మళ్లీ నెతన్యాహు జెరుసలేం : ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రిగా లికుడ్‌ పార్టీ చీఫ్‌ బెంజమిన్‌ నెతన్యాహు(73) ఆరోసారి ప్రమాణం చేశారు. 120 మంది సభ్యులుండే నెస్సెట్‌(పార్లమెంట్‌)లో...

ముగిసిన ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ అంత్యక్రియలు

తల్లి చితికి నిప్పంటించిన ప్రధాని మోదీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ అంత్యక్రియలు గాంధీనగర్ లో ముగిసాయి. సోదరులతో కలిససి మోదీ… చివరిసారి తల్లి పాదాలకు...