ప్రణీత్ గ్రూప్ నుంచి మరో ఐదు ప్రాజెక్ట్ లు ప్రారంభం
బ్రోచర్ ను ఆవిష్కరించిన ఫైనాన్స్ డైరెక్టర్ నరసింగ్ రావు ప్రణీత్ గ్రూప్ తో అసోసియేట్ కావడం తనకెంతో సంతోషంగా ఉంది డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ...
బ్రోచర్ ను ఆవిష్కరించిన ఫైనాన్స్ డైరెక్టర్ నరసింగ్ రావు ప్రణీత్ గ్రూప్ తో అసోసియేట్ కావడం తనకెంతో సంతోషంగా ఉంది డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. గిడును ఏపీసీసీ చీఫ్గా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా...
🎂 జననాలు 🎂 1718: సలాబత్ జంగ్, నిజాం-ఉల్-ముల్క్ యొక్క 3వ కుమారులు. 1867: రజనీకాంత బోర్డోలోయ్, అస్సాంకు చెందిన ప్రముఖ రచయిత, పాత్రికేయులు. 1872: జగత్జిత్...
ఆసుపత్రికి తరలింపు చెన్నై : ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో చెన్నై పోరూరు రామచంద్ర ఆస్పత్రికి కమలహాసన్ ను...
కొత్తగా అందుబాటులోకి 2 వేల ఆక్సిజన్ పడకలు హైదరాబాద్ : హైదరాబాద్లో నిమ్స్ ఆసుపత్రిని భారీ స్థాయిలో విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మరో మరో...
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనారోగ్యానికి గురయ్యారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన వేదికపైనే అసౌకర్యానికి గురయ్యారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. బంగాల్లోని...
రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయి అవినీతి పెరిగింది నాసిరకం మద్యం విక్రయిస్తూ పేదల ప్రాణాలతో చెలగాటం కర్నూలు : రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా ఆగి అవినీతి పెరిగిపోయిందని టీడీపీ...
దిశ చట్టం అమలుకు సంబంధించి కేంద్ర ఆమోదానికి సిఫార్సులు కోరుతూ ఏపీ మహిళా కమిషన్ తరపున గవర్నర్ కి విజ్ఞప్తి మహిళలకు సత్వర న్యాయం జరగాలంటే దిశ...
పీ.ఏ.సీ. సభ్యులు నాగబాబు చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ కి చెక్ అందజేత విజయవాడ : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని...
హైదరాబాద్ : ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా సింగర్, నటి అక్షయ చందర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అక్షయ...
ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో పంపిణీకి సర్కారు చర్యలు లబ్ధిపొందనున్న 8 నుంచి 12వ తరగతి విద్యార్థునులు రూ.69.52 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం మొత్తం 33 లక్షల...
హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొత్త పదిహేను ఫైర్ స్టేషన్లతోపాటు 382 పోస్టులను...
హైదరాబాద్ : ప్రగతి భవన్ లో గురువారం ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు అధ్యక్షతన, రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్ శాఖల మంత్రులు, అధికారులతో ఉన్నత...
హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు మధ్యాహ్న భోజన పథకం పటిష్టంగా అమలు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గురువారం...
హైదరాబాద్: 2023 సంవత్సరానికి సంబంధించి సాధారణ, ఆప్షనల్, నెగోషబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మొత్తం 28 సాధారణ, 24 ఐచ్ఛిక, 23...
హైదరాబాద్ మణికొండ క్రియోటివిటీ, టెక్నాలజీ రంగం ఉహించని విధంగా అభివృద్ధి చెందుతుందని..అందుకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతను వినియోగించాల్సిన అవసరం ఉందని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అన్నారు.హైదరాబాద్ మణికొండ ఓయూ...
-జాతీయ పత్రికా దినోత్సవంలో వక్తల ఉద్ఘాటన విజయవాడ, నవంబర్ 16:ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాధించాలంటే పత్రిక స్వేచ్ఛ అనివార్యమని వక్తలు ఉద్దాటించారు. జాతీయ పత్రికా...
సీమ అభివృద్ధి కోసం ఇదే తుది సమరం 50 ఏళ్ల ఉద్యమానికి న్యాయ రాజధానితో న్యాయం రౌండ్ టేబుల్ సమావేశంపై మీడియాతో జేఏసీ చైర్మన్ కర్నూలులో న్యాయ...
చొరవను ప్రశంసించిన డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్ : అన్ని రకాల అత్యాధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంలో, అన్ని రకాల చికిత్సలు, సేవలను అందించడంలో ముందువరుసలో...
కమీషనర్ గా శామ్యూల్ జొనాతన్ ప్రమాణం చేయించిన సిఎస్ డా.సమీర్ శర్మ అమరావతి సచివాలయం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్ ముఖ్య సమాచార కమీషనర్ గా...