చాత్ పూజ లకు హాజరైన సి.ఎస్ సోమేశ్ కుమార్
హైదరాబాద్ : భాగ్య నగరంలో జరుగుతున్న చాత్ పూజా ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హాజరై పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్బంగా...
హైదరాబాద్ : భాగ్య నగరంలో జరుగుతున్న చాత్ పూజా ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హాజరై పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్బంగా...
హైదరాబాద్ ,మెహదీపట్నం ఇంటికి ఇంటీరియర్స్ అదనపు అందాలను తెచ్చిపెడతాయి. ఇంటీరియర్స్ తో పాటు శానిటరీవేర్, లైటింగ్ విషయంలో ప్రతి ఒక్కరు ప్రత్యేకతను కోరుకుంటారు. అలాంటి వారి కోసం...
హైదరాబాద్,జూబ్లీహిల్స్ ఇంటి కావాల్సిన అన్ని రకాల ఇంటీరియర్ ఉత్పత్తులు ఒకే ఫ్లాట్ ఫాంపై అందించడం తమ లక్ష్యమని హోం 360 ఫౌండర్ శ్రీధర్ ,రాఠీ, శారదలు అన్నారు...
ఘనంగా విజేఎఫ్ అవార్డుల ప్రధానోత్సవం పాత్రికేయులు పిల్లలకు ఉపకార వేతనాలు పంపిణీ ఏయూ క్యాంపస్… అక్టోబర్ 30 నవ సమాజ ప్రగతిలో జర్నలిస్టులు పాత్ర అత్యంత ప్రశంసనీయమని,...
బతుకమ్మ విశిష్టతను వివరించిన సీఎల్పీ నేత భట్టి భారత్ జోడో యాత్రలో ఆకట్టుకున్న బతుకమ్మ ప్రదర్శన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో...
మహబూబ్నగర్మహబూబ్నగర్ జిల్లాలో భారత్ జోడోయాత్ర కొనసాగుతోంది. ఉదయం పాదయాత్రలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పాదయాత్ర మధ్యలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ,రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి కొద్దిసేపు...
హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు చేరువేందుకు ఐటిసి కంపెనీ ఆశీర్వాద గులాబ్ జామ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని స్కూల్ విద్యార్థులకు గులాబ్...
హైదరాబాద్ ,బంజారాహిల్స్ భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి మహమ్మద్...
మునుగోడు తెలంగాణ రాకముందు,తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఏవిధంగా ఉందో అలోచించుకొని రైతన్నలు మునుగోడులో ముందుకు వెళ్ళాలని మంత్రి కేటీఆర్ అన్నారు . 2014కు ముందు...
హైదరాబాద్ ,పంజాగుట్ట విద్య,వైద్య,సామాజిక సేవా రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళా మణులను అవార్డులతో సత్కరించడం అభినందనీయమని మాజీ ఐపీఎస్ అధికారి తేజ్దీప్కౌర్ అన్నారు .హైదరాబాద్ పంజాగుట్ట మానేపల్లి...
హైదరాబాద్ ,బంజారాహిల్స్ అందమైన ముద్దుగుమ్మలు సరికొత్త డిజైనరీ వేర్లో మెరిసిపోయారు .హైదరాబాద్ తాజ్కృష్ణాలో నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న డిజైర్ ఫేమస్ ఫ్యాషన్ అండ్...
అమరావతి : విశాఖకు పరిపాలనా రాజధాని రావాలన్న కాంక్ష ఉత్తరాంధ్ర ప్రజల్లో బలంగా ఉందనిఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన...
సితార సర్కిల్ కు వంగవీటి మోహన రంగా జంక్షన్ గా నామకరణంవిజయవాడ అక్టోబర్ 16 బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా స్వర్గీయ వంగవీటి మోహన రంగా...
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు టిడిపి అధినేత చంద్రబాబు ఫోన్ పవన్ విశాఖ టూర్ పై పోలీసుల ఆంక్షలు, ప్రభుత్వం వైఖరిపై పవన్ తో మాట్లాడిన...
న్యూఢిల్లీ : చట్టాల్లోని క్లిష్టమైన భాషా ప్రయోగం వల్ల సామాన్యులు అనవసరంగా డబ్బు ఖర్చుచేసి న్యాయం కోసం అటూఇటూ తిరగాల్సి వస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు....
మూడు రోజులపాటు కురవనున వర్షాలు 18న అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం 20న ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం *పులిచింతల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద...
చెన్నై : డీఎంకే అధికారంలోకి వచ్చిన ఏడాదిలో లక్ష మందికి ఉద్యోగాలు కల్పించామని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. రాష్ట్ర కార్మిక సంక్షేమం, నైపుణ్యాభివృద్ధిశాఖ తరఫున రాయపేటలోని న్యూ...
గుంటూరు : వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం రెండో విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి...
కుమారి అవని రెడ్డి వీసవరం కూచిపూడి అరంగేట్రం అక్టోబర్ 15వ తేదీ సాయంత్రం శిల్పకళా వేదిక వద్ద జరిగింది. తెలంగాణా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ...
విభిన్న రుజువులు కోరుకునే భాగ్యనగరవాసుల కోసం మరో కొత్త స్వీట్ హౌస్ అందుబాటులోకి వచ్చింది సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ఏర్పాటుచేసిన బక్లావా కింగ్ స్వీట్ హౌస్ ను...