Month: February 2022

ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి కోట్లు పెట్టబడితో డైకిన్ ఏసీల యూనిట్ ను ఏర్పాటు చేస్తాం : డైకిన్ డైరెక్ట‌ర్ సంజ‌య్ గోయల్

హైదరాబాద్,సోమాజీగూడ ఏపీలో వెయ్యి కోట్ల పెట్టుబ‌డితో డైకిన్ ఏసీ యూనిట్ ను 2023లోగా అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు సంస్థ డైరెక్ట‌ర్ సంజ‌య్ గోయల్ వెల్ల‌డించారు.హైద‌రాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్...

YSR తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు

మ‌రో ప‌ది రోజుల్లో వైయ‌స్ ష‌ర్మిల పాద‌యాత్ర పునః ప్రారంభం YSR తెలంగాణ పార్టీకి ఎన్నిక‌ల సంఘం నుంచి అధికారిక గుర్తింపు ల‌భించింది. ఈ విషయాన్ని వైఎస్సార్...

త్వరలో బహదూర్ పల్లి, తొర్రూర్ లే అవుట్లలో ప్లాట్ల వేలం

బహదూర్ పల్లిలో 101 ప్లాట్లు, తొర్రూర్ లో 223 ప్లాట్లు నేడు బహదూర్ పల్లి ప్రీ బిడ్ సమావేశం 25న తొర్రూర్​ ప్రీబిడ్​ సమావేశం మార్చి మూడో...

కల్వకుంట్ల చంద్రశేఖర రావు ది అచీవర్ పుస్తక ముఖచిత్రం ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న తరుణంలో కేసీఆర్ సాధించిన విజయాలు,కార్యదక్షత ఒక అచీవర్ గా తన ప్రస్థానాన్ని...

విజయ పాల ధరలు పెంచిన తెలంగాణ సర్కారు

హైదరాబాద్ పాడి పరిశ్రమ రంగం అభివృద్ధి కి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, పాడి రైతులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని పశుసంవర్ధక, మత్స్య,...

హైద‌రాబాద్ బంజారాహిల్స్ లో గండికోట రెస్టారెంట్ ను ప్రారంభించిన ఏపీ శాప్ ఛైర్మ‌న్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి

హైద‌రాబాద్, బంజారాహిల్స్ హైదరాబాదీబిర్యానీ అంటే త‌న‌కు చాలా ఇష్టమని వైఎస్ఆర్ సీపీ నేత, స్పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్దారెడ్డి అన్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో...

గ‌చ్చిబౌలి వివిసీ మోటార్స్ షోరూం నుంచి టాటామోటార్స్, మ‌హింద్రా కార్ల‌తో సేఫ్టీ డ్రైవ్ ను ప్రారంభించిన ట్రాన్స్ పోర్ట్ క‌మిష‌న‌ర్ పాపారావు

హైద‌రాబాద్ ,గ‌చ్చిబౌలి దేశంలో అత్యాధునిక భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు క‌లిగిన టాటా మోటార్స్ , ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌లో ముందున్న మ‌హింద్రా కార్ల‌తో రోడ్ సేఫ్టీ డ్రైన్ నిర్వ‌హించ‌డం అభినంద‌నీయ‌మ‌ని...

భావి తరపు ఐకానిక్‌ భారతీయ రైడర్‌ కోసం వెదుకులాటను పునరుద్ధరించిన హోండా 2 వీలర్స్‌ ఇండియా

ఔత్సాహిక యువ రేసింగ్‌ ప్రతిభావంతులను గుర్తించడం కోసం హైదరాబాద్‌ చేరుకున్న ఇడెమిట్సు హోండా ఇండియా టాలెంట్‌ హంట్‌ 2021 రౌండ్‌ 3 ప్రపంచంలోని యువ రైడర్లను గుర్తించడం...

పీఎం కేర్స్ ఫ‌ర్ చిల్డ్ర‌న్ స్కీంను ఫిబ్ర‌వ‌రి 28 వ‌ర‌కు పొడ‌గించిన కేంద్రం

న్యూఢిల్లీ క‌రోనా కారణంగా త‌ల్లిదండ్రును కోల్పోయిన పిల్ల‌ల‌ను ఆదుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన పీఎం కేర్స్ ఫ‌ర్ చిల్డ్ర‌న్ స్కీంను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పొడ‌గించింది. ఈ...

ఫిబ్రవరి 23న ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం టోకెన్ల అదనపు కోటా విడుదల

తిరుమల : శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 24 నుండి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 13,000 చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను...

నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైల మహాక్షేత్రంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 11 రోజులపాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌లో దర్శనం టిక్కెట్లను...

దేశానికే తలమానికంగా మానేరు రివర్ ప్రంట్ -ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి గంగుల కమలాకర్

2.6 కిలోమీటర్ల పనులకు టెండర్లు మెదటి దశ నిర్మాణానికి సర్వం సిద్దం రాబోయే బడ్జెట్లోనూ మరిన్ని నిధులకు ప్రతిపాదనలు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి గంగుల...

ఆంధ్ర రత్న భవన్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి వేడుకలు

విజయవాడ : ప్రముఖ స్వాతంత్ర్య‌ సమర యోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి వేడుకలు మంగళవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో నిర్వహించారు. ఈ...

ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో వైరాలజీ ల్యాబ్.. వైద్య సేవల్లో పురోగతి

34 పడకలతో క్రిటికల్ కేర్ యూనిట్. అత్యాధునిక పరికరాలతో వైరాలజీ ల్యాబ్. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన సీఈఓ వెంకట్ చినకాకాని:మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి...

తెలంగాణ యువ స్విమ్మింగ్ క్రీడాకారిణి కుమారి వ్రితి అగర్వాల్ ను అభినందించిన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి

హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియం ఫినా వరల్డ్ జూనియర్ ఛాంపియన్ షిప్ సెలెక్షన్స్ కి సౌత్ ఆఫ్రికా వెళ్లనున్న భారత స్విమ్మింగ్ జట్టుకు ఎంపికైన తెలంగాణ యువ స్విమ్మింగ్...

మా ఊరికి మంచి నీరు ఇప్పించండి – యర్రంశెట్టివారిపాలెం మహిళలు ఆవేదన

యర్రంశెట్టివారిపాలెం సమస్యల పరిష్కారానికి జనసేన పి.ఎ.సి. ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ హామీ తాగునీటి, వంతెన సమస్యలపై కలెక్టర్ కి వినతిపత్రం స్పందన రాకుంటే జనసేన పార్టీ...

బొగ్గు కొరతతో అంధకార ప్రదేశ్ చేస్తారా?ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి

గ్రామీణ ప్రాంతాల్లో సర్దుబాటు పేరిట విద్యుత్ కోతలు 5 నెలల్లో రూ.1,245 కోట్లు ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు ప్రభుత్వ తీరును చూసి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు...

ఫిబ్ర‌వ‌రి20 వ తేదీన విశాఖ‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాక

ఈనెల 21న జరిగే పీఎఫ్‌ఆర్‌ కోసం 20వ తేదీ మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విశాఖకు చేరుకోనున్నారు. ఆయనకు సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు ఈఎన్‌సీ చీఫ్‌...

స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకున్న కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి, గిరిజ‌న శాఖ మంత్రి రేణుక సింగ్

ములుగు దేశం లోని అతి పెద్ద గిరిజన జాతర.. మేడారం సమ్మక్క సారాలమ్మలను కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి, గిరిజన శాఖా మంత్రి రేణుక సింగ్...

రైల్వే జోన్ త్వరలోనే ఏర్పాటుకు కృషి చేస్తాం: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. శుక్రవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ మరే ఇతర...