Month: January 2022

ఓట్ ఫ‌ర్ ఫ్యూచ‌ర్ ల‌ఘు చిత్రం ఆవిష్కరణ

యువతకు ఓటు ప్రాధాన్యతను , దేశభక్తిని పెంపొందించేందుకు రూపొందించేందుకు ఓట్ ఫ‌ర్ ఫ్యూచ‌ర్ ల‌ఘు చిత్రం రూపొందించిన‌ట్లు జీవిరావు తెలిపారు. హైద‌రాబాద్ తాజ్ డెక్క‌న్ హోట‌ల్ లో...

రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ముత్యాల సాగర్ కుటుంబానికి 25 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించిన తెలంగాణటిడిపి

తెలంగాణ వస్తే ఉద్యోగాలు ఇస్తామని హమీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టి ఆర్ ఎస్‌ ప్రభుత్వం ఆచరణలో పూర్తిగా విఫలం చెందిందని మహబూబాబాద్ టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు...

గాంధీజీ వర్ధంతికి టిడిపి అధినేత చంద్రబాబు నివాళి

మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన చంద్రబాబు మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో గాంధీజీ...

అతడు ఆమె ప్రియుడు సినిమా అద్భుత విజయం తధ్యం-ప్రి-రిలీజ్ వేడుకలో అతిథులు

ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్దర్శకత్వం వహించిన వినూత్న కథా చిత్రం “అతడు-ఆమె-ప్రియుడు”.సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై స్టార్ హీరో...

జాతిపిత సేవలు అజరామరం

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ జాతిపిత మహాత్మా గాంధీ దేశానికి అందించిన సేవలు అజరామరమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. గాంధీజీ వర్థంతి సందర్భంగా...

ఫిబ్రవరి 2 న ఛలో విజయవాడ విజయవంతం చేయాలి : బొప్పరాజు

శ్రీకాకుళం: ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణాన్ని తీసుకురావొద్దని ఏపీ జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు రాష్ట్ర మంత్రులకు విజ్జప్తి చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఎన్జీవో హోమ్‌...

తెలంగాణలో విద్యా వికాసానికి మోకాలడ్డుతున్న కేంద్ర ప్రభుత్వం

తెలంగాణలో విద్యా వికాసానికి మోకాలడ్డుతున్న కేంద్ర ప్రభుత్వం *ఏడేళ్లుగా నవోదయ విద్యాలయాల ఊసే ఎత్తని కేంద్ర ప్రభుత్వం* *కరీంనగర్ లో ట్రిపుల్ ఐ.టీ, రాష్ట్రంలో ఐ.ఐ.ఎస్.ఇ.ఆర్, ఐ.ఐ.ఎం...

యువ రైతు శ్రీనివాస్ రెడ్డి అందరూ ఆదర్శంగా తీసుకోవాలి : సీఎం కేసీఆర్

యువ రైతు శ్రీనివాస్ రెడ్డి అందరూ ఆదర్శంగా తీసుకోవాలి : సీఎం కేసీఆర్ కాళేశ్వరం జలాలతో ఎండిన బీల్లను సస్యస్యామలం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకోవాలని...

డ్రగ్స్ ను నియంత్రించే దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి : సీఎం కేసీఆర్

డ్రగ్స్ ను నియంత్రించే దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి : సీఎం కేసీఆర్ పోలీస్ అధికారులు నేరాలను నిరూపించేందుకు చేపట్టవలసిన చర్యలు, సమకూర్చవలసిన వసతులను ఏర్పాటు చేయాలనీ,...

కొత్త జిల్లాలు ఎలా వచ్చాయో..అలాగే మూడు రాజధానులు : మంత్రి అవంతి శ్రీనివాస్‌

*కొత్త జిల్లాలు ఎలా వచ్చాయో..అలాగే మూడు రాజధానులు : మంత్రి అవంతి శ్రీనివాస్‌* *విశాఖపట్నం : రాష్ట్రంలో కొత్తగా 26 జిల్లాలు ఎలా వచ్చాయో, అలాగే మూడు...

పద్మశ్రీ మొగిలయ్యా కు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం కోసం కోటి రూపాయలను ప్రకటించిన సీఎం కేసీఆర్

పద్మశ్రీ మొగిలయ్యా కు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం కోసం కోటి రూపాయలను ప్రకటించిన సీఎం కేసీఆర్ పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు హైదరాబాద్ లో నివాస...

ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్‌ లేఖ

*ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్‌ లేఖ* *ఐఏఎస్‌ కేడర్‌ రూల్స్‌-1954 సవరణలకు మేం మద్దతిస్తున్నాం : ముఖ్యమంత్రి జగన్* *ఆల్ ఇండియా సర్వీసు రూల్స్ సవరణలపై ప్రధాని...

గణతంత్ర దినోత్సవం భారతీయులందరు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన రోజు : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

గణతంత్ర దినోత్సవం భారతీయులందరు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన రోజు : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ x రోడ్...

డ్ర‌గ్స్ ఫ్రీ సిటీగా హైద‌రాబాద్ : సీఎం కేసీఆర్

డ్ర‌గ్స్ ఫ్రీ సిటీగా హైద‌రాబాద్ : సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మాక ద్రవ్యాలవాడకం అనేమాటే వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు....

సీఎం కేసీఆర్ ను క‌లిసిన టీఆర్ఎస్ పార్టీ జిల్లాల అధ్య‌క్షులు

సీఎం కేసీఆర్ ను క‌లిసిన టీఆర్ఎస్ పార్టీ జిల్లాల అధ్య‌క్షులు ప్ర‌గ‌తి భ‌వ‌న్ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను...

ఉగాది నుంచి జిల్లాల నుంచి పాల‌న : గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

ఉగాది నుంచి జిల్లాల నుంచి పాల‌న : గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వాతంత్ర్య సమరయోధులు అందించిన స్వాతంత్ర్య ఫలాల స్ఫూర్తితో మన రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధిలో దేశంలోనే ప్రథమ...

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ కృషి అభినందనీయం:స్పీకర్ తమ్మినేని సీతారామ్

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ కృషి అభినందనీయం:స్పీకర్ తమ్మినేని సీతారామ్ అమరావతి : అమరావతిలోని అసెంబ్లీలో73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘ‌నంగా నిర్వ‌హించారు. రాష్ట్ర శాసన సభ...

కొత్త జిల్లాలతో పాటుగా పెరిగిన రెవిన్యూ డివిజన్లు

కొత్త జిల్లాలతో పాటుగా పెరిగిన రెవిన్యూ డివిజన్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుతో రెవెన్యూ డివిజన్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయల సీమ జిల్లాల్లో...

నరసాపురం ప్రజలు ఓడిపోయారు భీమ‌వ‌రం ప్ర‌జ‌లు గెలిచారు : హరిరామ జోగయ్య

నరసాపురం ప్రజలు ఓడిపోయారు భీమ‌వ‌రం ప్ర‌జ‌లు గెలిచారు : హరిరామ జోగయ్య రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన కొత్త జిల్లా ఏర్పాటుపై భిన్న స్వ‌రాలు విన్పిస్తున్నాయి. కొత్త జిల్లాలు...

ప్ర‌భుత్వం రేపు మ‌మ్ముల్నిఏమైనా చేయ‌వ‌చ్చు బండి శ్రీనివాస రావు

ప్ర‌భుత్వం రేపు మ‌మ్ముల్నిఏమైనా చేయ‌వ‌చ్చు బండి శ్రీనివాస రావు అమ‌రావతి ఉద్యోగసంఘం నేత బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్ర‌భుత్వం మమ్మల్ని ఏమైనా చేయొచ్చునని, తమ...