Month: August 2021

హైదరాబాద్ మాదాపూర్‌లో బెస్ట్ విజన్ ఐ ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

హైదరాబాద్‌,మాదాపూర్ సామాన్య మధ్యతరగతి ప్రజలకు కార్పోరేట్ వైద్యాన్ని అతితక్కవ ఖర్చుతో అందించినప్పుడే ఆ ఆసుపత్రి మనుగడ సాధిస్తుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు . హైదరాబాద్...

హైదరాబాద్ నోవాటెల్‌లో హై లైఫ్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన సినీ నటి రిచా ఫణి

హైదరాబాద్, మాదాపూర్ హైదరాబాదీయులు ఫ్యాషన్ ప్రియులని సినీ నటి రిచా ఫణి అన్నారు .హైదరాబాద్ హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్‌ను ఆమె...

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జింగ్ మోడ్ స్టూడియో ను ప్రారంభించిన సినీనటి రెజీనా

హైదరాబాద్, జూబ్లిహిల్స్ భాగ్యనగరంలో సినీ నటి రెజీనా సందడి చేసింది.హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రోడ్ నెంబర్ 36 లో నూతనంగా ఏర్పాటు చేసిన జింగ్ మోడ్ స్టూడియో ఆమె...

సేంద్రియ పంట ఉత్పత్తులు వాడటం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు:బాలకృష్ణ సతీమణి వసుందర

హైదరాబాద్ ,మాదాపూర్ సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన పంట ఉత్పత్తులు తీసుకోవడం ద్వారా  ఆరోగ్యంగా ఉండవచ్చని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర అన్నారు. హైదరాబాద్...

తెలంగాణ సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 1న ఢిల్లీ ప‌ర్య‌ట‌న

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో ప‌ర్య‌టించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 1న మ‌ధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీకి బ‌య‌ల్దేర‌నున్నారు. రెండోవ తేదీన...

వచ్చే ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా రెండు వందల సెల్ బే ఔట్ లెట్లు ఏర్పాటు చేస్తాం: ఎండీ నాగరాజు సోమ

హైదరాబాద్ ,మాదాపూర్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు సెల్ బే సంస్థ కట్టుబడి ఉందని సంస్థ ఎండీ నాగరాజు సోమ తెలిపారు . హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్‌లో...

క్యాన్సర్ రోగుల హెల్త్ రికార్డ్ ను డిజిటలైజేషన్ చేస్తున్నాం: బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ

హైదరాబాద్ ,బంజారాహిల్స్ క్యాన్సర్ రోగుల వైద్య పరీక్షల రిపోర్ట్‌ను డిజిటలైజేషన్ చేశామని ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్ ,హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. క్యాన్సర్...

రాజ నర్సింహా రావు మెమోరియల్ వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నమెంట్ ను ప్రారంభించిన స్పోర్ట్స్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి

సికింద్రాబాద్, ఆగస్ట్ 30 గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు టోర్నమెంట్ లు ఎంతగానో దోహదపడతాయని స్పోర్ట్స్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. సికింద్రాబాద్ క్లబ్ లో...

ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

హైదరాబాద్, ఆగస్ట్ 30 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజుకు చేరుకుంది. హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశిస్సులు...

బంజారాల బతుకమ్మ తీజ్ పండుగ: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

హైదరాబాద్,మియాపూర్ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ డివిజన్ నడిగడ్డ తాండ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన తీజ్ ఉత్సవాలు పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ...

మిస్ సౌత్ ఇండియా 2021 గా కేరళకు చెందిన అన్నసి కబీర్

ముణప్పరం మిస్ సౌత్ ఇండియా 2021 గ్రాండ్ ఫినాలే కలర్ ఫుల్ గా సాగింది. కొచిలోని మెరిడియన్ హోటల్ లో నిర్వహించిన ముణప్ఫరం మిస్ ఇండియా టైటిల్...

హైద‌రాబాద్‌లో ఇండియన్ ఐడిల్ గాయ‌కుల‌తో మ్యూజికల్ నైట్

హైదరాబాద్ 29 ఆగష్టు 2021: సంగీత అభిమానులను అలరించేందుకు ఇండియన్ ఐడిల్ టీం హైదరాబాద్‌లో ప్రదర్శనలు నిర్వహించనుంది. ఎలెవన్ పాయింట్ టు , మెటలాయిడ్ ప్రొడెక్షన్స్ సంయుక్తంగా...

ఎన్టీఆర్ మనువరాలు విశాల ఎంగేజ్మెంట్ లో పాల్గొన్న చంద్రబాబు దంపతులు

హైదరాబాద్ స్వర్గీయ నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి, శ్రీనివాస్ ప్రసాదుల కుమార్తె విశాల ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో...

ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలి : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర...

ఐఐటి విద్యార్థిని అంజలి చదువుకి మంత్రి కేటీఆర్ ఆర్థిక సహాయం

హైదరాబాద్ వరంగల్ జిల్లా హసన్పర్తి కి చెందిన విద్యార్థిని మేకల అంజలి రెండు సంవత్సరాల క్రితం ఐఐటీలో సీటు దక్కించుకుంది. అయితే తన కుటుంబ పేదరికం,  ఆర్థిక...

ఇంటి వద్దనే వాహన రిపేరు సదుపాయం అందిస్తున్న హైదరాబాద్ స్టార్టప్ సంస్థ యాక్సిలెరాన్ టెక్నోలాజిక్స్

హైదరాబాద్‌, తెలంగాణ: హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా 2020 మార్చిలో ప్రారంభమైన రిపేర్‌ స్టార్టప్‌ అనేకఅసంఘటిత సేవలను అందిస్తోంది. దేశ వ్యాప్తంగా అటోమొబైల్ సేవలను ఒకే ప్లాట్‌ఫాంపైకి తీసుకురావాలనే...

రాష్ట్రంలో 67,820 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు తుది జాబితా సిద్ధం చేసిన ఆర్థికశాఖ

హైదరాబాద్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలు 67 వేలకు పైగా ఉన్నట్లు ఆర్థిక శాఖ నిర్ధారించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సమర్పించేందుకు తుది నివేదిక సిద్ధం...

ఏపీ ప్రభుత్వం అనధికారికంగా నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు

హైదరాబాద్‌ వెలిగొండ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనధికారికంగా నిర్మిస్తోందని, దీనిని నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. ఈ మేరకు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌...

అమెరికాలో జులై 2022లో జరిగే ఆటా మహాసభలకు మెగాస్టార్ చిరంజీవి ని ఆహ్వానించిన ఆటా ప్రతినిధుల బృందం

అమెరికా తెలుగు సంఘం(ఆటా) ప్రతినిధులు ప్రముఖ సినీ నటులు మెగాస్టార్ చిరంజీవితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఆటా ప్రతినిధులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు...

264 కాలనీల్లో వంద శాతం వాక్సిన్ పూర్తి ..తొలిరోజు 26,892 మందికి కోవిద్ వాక్సినేషన్ అందించాం:జీహెచ్ఎంసీ

హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటైన గ్రేటర్ హైదరాబాద్ లో అర్హులైన వారందరికీ 100 శాతం కోవిద్ వాక్సిన్ అందించేందుకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం విజయవంతం అయింది....