ప్రపంచ పులుల దినోత్సవంను ఘనంగా నిర్వహించిన తెలంగాణ అటవీ శాఖ
అటవీ ప్రభావిత గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు, ర్యాలీలు… ప్రపంచ పులుల దినోత్సవాన్ని (జూలై 29) తెలంగాణ అటవీ శాఖ ఘనంగా నిర్వహించింది. అడవులు, వన్యప్రాణులకు ఉన్న విడదీయరాని...
అటవీ ప్రభావిత గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు, ర్యాలీలు… ప్రపంచ పులుల దినోత్సవాన్ని (జూలై 29) తెలంగాణ అటవీ శాఖ ఘనంగా నిర్వహించింది. అడవులు, వన్యప్రాణులకు ఉన్న విడదీయరాని...
న్యూఢిల్లీ తెలుగు సహా ఐదు ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ కోర్సులు నిర్వహించేందుకు కొన్ని విద్య సంస్థలు ముందుకు రావడం ఆహ్వానించదగ్గ విషయమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.నూతన జాతీయ...
ములుగు జిల్లా…. ఏటూరునాగారం మండలం ముల్లకట్ట గోదావరి వంతెన వద్ద పులి చర్మం తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా వద్దనుంచి పులి చర్మంతో పాటు...
హైదరాబాద్ ఇంటర్నేషనల్ కార్డియాలజీ సదస్సును విజయవంతం చేయాలని హైదరాబాద్ రీజినల్ సీఈవో వై సుబ్రహ్మణ్యం తెలిపారు.దేశంలోని ఐదు నగరాల నుండి జులై 29 నుంచి ఆగస్ట్ మూడు...
కర్నూలు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో ఇన్ ఫ్లో పెరిగిపోతుంది. దీంతో శ్రీశైలం రిజర్వాయర్ నిండుకుండలా మారింది. శ్రీశైలం డ్యాం నిండి...
టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రెసిడెంట్ ఆర్వీ రమణ ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప ఆలయాన్ని యునెస్కొ గుర్తించడం పట్ల టూర్స్ అండ్...
వర్షా కాలంలో మలినమైన నీటితో పాటు బయట దొరికే ఆహారం తీసుకోవడం వలన అనారోగ్య సమస్య లు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాన కాలంలో...
తేలికపాటి నుంచి మధ్యస్థాయి కోవిద్ 19ను ఎదుర్కొవడంలో ఓరల్ యాంటీబైరల్ టాబ్లెట్ క్లెవైరాకు భారత ప్రభుత్వ రెగ్యులేటరీ అమోదించడం సంతోషంగా ఉందని అపెక్స్ లేబోరేటరీస్ సంస్థ ప్రతినిధి...
హైదరాబాద్ కొండాపూర్ లో మంచి బఫే పేరుతో అతిపెద్ద మల్టీ క్యుజెన్ రెస్టారెంట్ ప్రారంభం హైదరాబాద్, కొండాపూర్ విభిన్న రుచులు కోరుకునే భాగ్యనగరవాసులకు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద...
రబీంద్రనాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత టీ , బిస్కెట్ సెంటర్ ప్రారంభం హైదరాబాద్, మాసబ్ ట్యాంక్ హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ మహవీర్ ఆసుపత్రికి సమీపంలో ఉచిత టీ...
పేద విద్యార్థుల గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద చదివించే భాధ్యతను తీసుకున్న క్యాంపస్ క్రాప్ ప్లేస్మెంట్ సర్వీస్ సంస్థ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు గిఫ్ట్...
హైదరాబాద్ మోతీనగర్ చేనేత కార్మికులకు చేయూతను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కళాకారులు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులు...
హైదరాబాద్ భాగ్యనగరంలో మళ్ళీ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ల సందడి మొదలైంది. కరోనా లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయడంతో ప్రముఖ సంస్థలు కొత్త కొత్త డిజైన్లు పరిచయం చేస్తూ నగరంలోని...
పురపాలక శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆ...
బొకేలు, కేకులు ,హోర్డింగులు, ప్రకటనలు కాకుండా ఆ సొమ్ముతో తమకు తోచినట్టు ఇతరులకు సహాయం అందించాలని విజ్ఞప్తి తన పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక...
హైదరాబాద్ మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో విపరీతంగా వానలు కురుస్తున్నవి. మహాబలేశ్వరం లో 70 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఎగువ రాష్ర్ట్రాలనుంచి కృష్ణా...
హైదరాబాద్ మారిన పరిస్థితుల్లో.. తెలంగాణ లో ఇక నుంచి కరువు పరిస్థితులు వుండవని, వరద పరిస్థితులను ఎదుర్కునే పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, ఉన్నతాధి కారులకు సీఎం...
హైదరాబాద్ భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రానికి వరదలు పెరుగుతున్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, క్షణ క్షణం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
హైదరాబాద్ హుజూరాబాద్ నియోజక వర్గం లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న, తెలంగాణ దళిత బంధు పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ లపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష...
హైదరాబాద్ ఉస్మాన్ సాగర్,హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తిన అధికారులు నగరానికి తాగు నీరు అందిస్తున్న జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట) రిజర్వాయర్ల ఎగువ...